మహాశివరాత్రి వేడుకలకు బ్రేక్..
- March 01, 2021దుబాయ్:కరోనా మహమ్మారి రోజు రోజుకి పెరగడంతో బర్ దుబాయ్లోని దేవాలయంలో ఈ ఏడాది మహాశివరాత్రి పూజల్ని రద్దు చేస్తున్నట్లు దేవాలయ ట్రస్టీ రాజు ష్రాఫ్ మాగల్ఫ్ కు తెలిపారు.ఈ నెల 11న(గురువారం) మహా శివరాత్రితో పాటు వారంతపు సెలవులు కూడా రావడంతో అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.శివాలయాన్ని నిత్యం వేలాది మంది భక్తులు సందర్శిస్తుంటారు.ఇది మొత్తం యూఏఈలో ఉన్న ఏకైక హిందూ దేవాలయం కావడం గమనార్హం.శివరాత్రి నాడు పూజలు, అభిషేకాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ప్రయత్నిస్తామని నిర్వాహకులు స్పష్టం చేశారు.కరోనా కారణంగా దుబాయ్లో గత ఏడాది మసీదులు, చర్చిలతో పాటు శివాలయాన్ని కూడా మూసివేశారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు