హౌతీ తీవ్రవాదుల దాడి: నలుగురు పౌరులకు గాయాలు
- March 02, 2021రియాద్:హౌతీ మిలీషియా జరిపిన దాడిలో నలుగురు పౌరులకు గాయాలైనట్లు సౌదీ అరేబియా సివిల్ డిఫెన్స్ వెల్లడించింది. సౌదీ అరేబియాలోని దక్షిణ ప్రాంతంలోని జజాన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మేరకు సివిల్ డిఫెన్స్ డైరెక్టరేట్ (జజాన్ ప్రాంతం) ప్రతినిథి కల్నల్ ముహమ్మద్ అల్ గామ్ది ఓ ప్రకటన విడుదల చేశారు. ముగ్గరు సౌదీ పౌరులు, ఇద్దరు యెమనీలు ఈ దాడిలో ఘాయపడగా వారిని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. రెండు ఇళ్ళు ఈ ఘటనలో ధ్వంసమయ్యాయి. ఓ గ్రాసరీ స్టోర్ కూడా ధ్వంసమైంది. అరబ్ సంకీర్ణదళం హౌతీ తీవ్రవాదులతో నిత్యం పోరాడుతున్న సంగతి తెలిసింది. యెమెన్లో శాంతి కోసం సంకీర్ణ దళం పనిచేస్తోంది.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి..భారత్ సంతాపం
- ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: బెంగళూరు పోలీస్ కమిషనర్
- జూన్ 1 నుండి సింగిల్ యూజ్ స్టైరోఫోమ్ ఉత్పత్తుల బ్యాన్
- ప్రస్తుత ట్రాఫిక్ రికార్డును బద్దలు కొట్టనున్న DXB..!
- నకిలీ వెబ్సైట్ల గురించి పోలీసుల హెచ్చరిక
- మధుమేహం ఉన్న పిల్లలకు గ్లూకోజ్ సెన్సార్లు, ఇన్సులిన్ పంపిణీ
- మే 24 - జూన్ 26 మధ్య హజ్ అనుమతి ఉంటేనే ఉమ్రా..!
- మద్యం, డ్రగ్స్ తో తొమ్మిది మంది అరెస్ట్
- ఎమిరేట్స్ విమానం ఢీకొని 36 ఫ్లెమింగోల మృతి
- ఏపీలో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత..హాస్పిటల్స్ అసోసియేషన్ నిర్ణయం