ఏ.పీలో కరోనా కేసుల వివరాలు

- March 02, 2021 , by Maagulf
ఏ.పీలో కరోనా కేసుల వివరాలు

అమరావతి:ఏ.పీలో కరోనా పాజిటివ్ కేసులు ఈరోజు మళ్ళీ పెరిగాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 35,804 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 106 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. అయితే గడిచిన 24 గంటల్లో కరోనా వల్ల ఎటువంటి మరణం సంభవించలేదు.  అదే సమయంలో 57 మంది రికవరీ అయ్యారు. దీంతో.. పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,90,080 కి చేరగా.. కోలుకున్నవారి సంఖ్య 8,82,17 కి చేరింది. ఇక, ఇప్పటి వరకు కరోనాతో 7,169 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 774 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com