ఏ.పీలో కరోనా కేసుల వివరాలు
- March 02, 2021అమరావతి:ఏ.పీలో కరోనా పాజిటివ్ కేసులు ఈరోజు మళ్ళీ పెరిగాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 35,804 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 106 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే గడిచిన 24 గంటల్లో కరోనా వల్ల ఎటువంటి మరణం సంభవించలేదు. అదే సమయంలో 57 మంది రికవరీ అయ్యారు. దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 8,90,080 కి చేరగా.. కోలుకున్నవారి సంఖ్య 8,82,17 కి చేరింది. ఇక, ఇప్పటి వరకు కరోనాతో 7,169 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 774 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్లో పేర్కొంది సర్కార్.
తాజా వార్తలు
- టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల..
- మీ వాట్సాప్ గ్రీన్ కలర్లోకి మారిందా?
- టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ప్రకటించిన BCCI
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- విద్యార్థులపై లైంగిక వేధింపులు.. టీచర్కు 15 ఏళ్ల జైలుశిక్ష
- మనీలాండరింగ్..పౌరులు, ప్రవాసుడు అరెస్ట్
- నాలెడ్జ్ ఒమన్ అకాడమీ ప్రారంభం
- వేసవి కొత్త సీజన్ ప్రారంభం.. 40°Cకు ఉష్ణోగ్రతలు
- భారీ వర్షాలు.. నివాసితుల ముందస్తు జాగ్రత్తలు..!
- పారిశ్రామిక చట్టాల ఉల్లంఘన..11సంస్థలు మూసివేత