ఏ.పీలో కరోనా కేసుల వివరాలు
- March 02, 2021అమరావతి:ఏ.పీలో కరోనా పాజిటివ్ కేసులు ఈరోజు మళ్ళీ పెరిగాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 35,804 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 106 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే గడిచిన 24 గంటల్లో కరోనా వల్ల ఎటువంటి మరణం సంభవించలేదు. అదే సమయంలో 57 మంది రికవరీ అయ్యారు. దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 8,90,080 కి చేరగా.. కోలుకున్నవారి సంఖ్య 8,82,17 కి చేరింది. ఇక, ఇప్పటి వరకు కరోనాతో 7,169 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 774 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్లో పేర్కొంది సర్కార్.
తాజా వార్తలు
- ఇక డ్రైవింగ్ టెస్ట్ కోసం RTO ఆఫీస్ వెళ్లాల్సిన అవసరం లేదు..
- హైదరాబాద్ పై కోల్కతా విజయం
- తెలంగాణలోని 10 వర్సిటీలకు ఇన్ఛార్జి వీసీల నియామకం
- సింగపూర్ విమానంలో భారీ కుదుపులు...ఒకరి మృతి
- అమెరికా కోర్టు న్యాయమూర్తిగా తెలుగు మహిళ జయ బాడిగ
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి..భారత్ సంతాపం
- ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: బెంగళూరు పోలీస్ కమిషనర్
- జూన్ 1 నుండి సింగిల్ యూజ్ స్టైరోఫోమ్ ఉత్పత్తుల బ్యాన్
- ప్రస్తుత ట్రాఫిక్ రికార్డును బద్దలు కొట్టనున్న DXB..!
- నకిలీ వెబ్సైట్ల గురించి పోలీసుల హెచ్చరిక