శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టివేత
- March 03, 2021
హైదరాబాద్:శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు.దుబాయ్ నుంచి హైదరాబాద్కు FZ-8779 నంబరు గల విమానంలో వచ్చిన మహిళా ప్రయాణికురాలి నుంచి 1593 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పేస్ట్ రూపంలో తరలిస్తుండగా అధికారులు గుర్తించి, పట్టుకున్నారు. బంగారం విలువ రూ.74.87 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. సదరు మహిళా ప్రయాణికురాలిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

తాజా వార్తలు
- నాలుగు కొత్త అబ్షర్ సేవలు ప్రారంభం..!!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. Dh7,000 ఖర్చు చేస్తున్న ఫ్యాన్స్..!!
- హవాలీ లో మెడికల్ సెంటర్ సీజ్..!!
- మెరైన్ స్పోర్ట్స్ లో పాల్గొన్న బహ్రెయిన్ కింగ్..!!
- ఖతార్ లో గ్లోబర్ డొమెస్టిక్ మినిమం ట్యాక్స్ కు సవరణలు..!!
- ఐరన్మ్యాన్ వరల్డ్ ఛాంపియన్షిప్.. పాక్షిక ట్రాఫిక్ ఆంక్షలు..!!
- ఏపీ: రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం
- ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమంటూ తారిఖ్ రహ్మాన్ ప్రకటన
- తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..
- సిత్రాలోని ఐన్ అల్ రహా సిఫార్సుకు కౌన్సిల్ ఆమోదం..!!









