హ్యాండ్ ఓవర్కి సిద్ధమైన 75 శాతం సెలూన్ల నిర్వాహకులు
- March 03, 2021
కువైట్ సిటీ:ప్రభుత్వం నుంచి సరైన మద్దతు లభించకపోవడంతో సెలూన్ల నిర్వహణ కష్ట సాధ్యమైందనీ, ఈ పరిస్థిత్లులో సెలూన్లను నిర్వహించలేమంటూ 75 శాతం నిర్వాహకులు, తమ సెలూన్లను ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు కువైట్ సెలూన్ ఫెడరేషన్ ఓ సమావేశం ఏర్పాటు చేసుకోగా, సమావేశంలోనే సెలూన్ నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్తులో మరిన్ని నష్టాల్ని భరించడం తమ వల్ల కాదని వారంటున్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..
- మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా...మెజారిటీ స్థానాలు కైవసం
- కెనడా పై యూఏఈ విజయం
- ఎయిర్ ఇండియాకు భారీ షాక్..రూ.కోటి జరిమానా
- వంశీ ఆర్ట్స్ థియేటర్స్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.వి.పట్టాభిరామ్ 76వ జయంతి వేడుకలు
- ఢిల్లీ మెట్రో రైల్ లో ఉపాధి అవకాశాలు
- నాలుగు కొత్త అబ్షర్ సేవలు ప్రారంభం..!!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. Dh7,000 ఖర్చు చేస్తున్న ఫ్యాన్స్..!!
- హవాలీ లో మెడికల్ సెంటర్ సీజ్..!!
- మెరైన్ స్పోర్ట్స్ లో పాల్గొన్న బహ్రెయిన్ కింగ్..!!









