పర్యాటక రంగంలోని కేఫ్ లు,రెస్టారెంట్లు పాక్షికంగా మాసివేత
- March 03, 2021
మస్కట్:పర్యాటక శాఖలోని రెస్టారెంట్లు,కేఫ్ లలో కోవిడ్ నిబంధనలను అమలులోకి తీసుకొచ్చింది పర్యాటక మంత్రిత్వ శాఖ.కోవిడ్ వ్యాప్తి నియంత్రణలో సూప్రీం కమిటీ సూచనలకు అనుగుణంగా సుల్తానేట్ గర్నరేట్లలోని పర్యాటక రంగంలో ఉన్న రెస్టారెంట్లు, కేఫ్ లు పాక్షిక మూసివేత సమయాలను పాటించాలని వెల్లడించింది.రాత్రి 8 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రెస్టారెంట్లు, కేఫ్ లు పూర్తిగా మూసివేయాలని..వినియోగదారులకు సేవలు నిలిపివేయాలని ఆదేశించింది. మార్చి 4 నుంచే అమలులోకి వచ్చిన ఈ పాక్షిక మూసివేత నిబంధనలు మార్చి 20 వరకు కొనసాగనున్నట్లు వెల్లడించింది. ఎవరైనా సుప్రీం కమిటీ సూచనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..
- మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా...మెజారిటీ స్థానాలు కైవసం
- కెనడా పై యూఏఈ విజయం
- ఎయిర్ ఇండియాకు భారీ షాక్..రూ.కోటి జరిమానా
- వంశీ ఆర్ట్స్ థియేటర్స్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.వి.పట్టాభిరామ్ 76వ జయంతి వేడుకలు
- ఢిల్లీ మెట్రో రైల్ లో ఉపాధి అవకాశాలు
- నాలుగు కొత్త అబ్షర్ సేవలు ప్రారంభం..!!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. Dh7,000 ఖర్చు చేస్తున్న ఫ్యాన్స్..!!
- హవాలీ లో మెడికల్ సెంటర్ సీజ్..!!
- మెరైన్ స్పోర్ట్స్ లో పాల్గొన్న బహ్రెయిన్ కింగ్..!!









