భారత్ లో కరోనా కేసుల వివరాలు

- March 09, 2021 , by Maagulf
భారత్ లో కరోనా కేసుల వివరాలు

న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా తీవ్రత కొనసాగుతోంది.తాజా బులెటిన్ ప్రకారం దేశంలో కొత్తగా 15,388 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,12,44,786 కి చేరింది.ఇందులో 1,08,99,394 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,87,462 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో 77 మంది మృతి చెందారు.దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,57,930కి చేరింది.ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో 16,596 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com