57 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్
- March 10, 2021తిరుమల:తిరుమలలోని వేద పాఠశాలలో కరోనా కలకలం రేపింది. 57 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. గత కొద్ది రోజులుగా వేద పాఠశాలలో తరగతులు నడుస్తున్నాయి.
విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అందులో ఓ విద్యార్థికి కరోనా పాజిటివ్ రావడంతో 450 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. అయితే వారిలో 57 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వెంటనే విద్యార్థులందరినీ తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ