భారత్ లో కరోనా కేసుల వివరాలు
- March 14, 2021_1615700692.jpg)
న్యూ ఢిల్లీ:భారత్ లో కరోనా తీవ్రత కొనసాగుతోంది.తాజా బులెటిన్ ప్రకారం దేశంలో కొత్తగా 25,320 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,13,59,048కి చేరింది.ఇందులో 1,09,89,897 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 2,10,544 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో 161 మంది మృతి చెందారు.దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,58,607 కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో 16,637 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.ఇక దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతున్నది.ఇప్పటి వరకు 2,97,38,409 మందికి వ్యాక్సిన్ ను అందించారు.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..