అరేబియన్ జింకను వెటాడిన కేసులో ఇద్దరు అరెస్ట్
- March 14, 2021
మస్కట్: అరేబియన్ జింకలను వేటాడిన కేసులో ఇద్దరు ఒమనీయులను అరెస్ట్ చేసినట్లు పర్యావరణ పరిరక్షణ అధికార విభాగం వెల్లడించింది. రాయల్ ఒమన్ పోలీసుల సహకారంతోనే నిందితులను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. దోఫర్ గవర్నరేట్ పరిధిలో ఇద్దరు ఒమన్ పౌరులు అరేబియన్ జింకను వేటాడారని వివరించారు. వన్యప్రాణాలను వేటాడటం పర్యావరణ, వన్య ప్రాణాలను సంరక్షణ చట్టానికి విరుద్ధమని ఎన్విరాన్మెంట్ అథారిటీ అధికారులు హెచ్చరించారు. అరెస్ట్ చేసిన నిందితులు ఇద్దరిపై చట్టరిత్యా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు