ఏపీలో కరోనా కేసుల వివరాలు
- March 14, 2021
అమరావతి:ఏపీలో కరోనా కేసులు రోజు రోజు పెరుగుతున్నాయి.దేశంలో తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోనూ కేసులు పెరుగుతుండటం కాస్త ఆందోళన కలిగిస్తున్న విషయం. తాజా కరోనా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 298 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,91,861 కి చేరింది.ఇందులో 8,83,277 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1400 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో ఇద్దరు మృతి చెందారు.దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 7184కి చేరింది.గడిచిన 24 గంటల్లో ఏపీలో 164 మంది కోలుకొని డిశ్చార్జ్ కావడం విశేషం.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!