బడ్జెట్పై ఆంధ్రప్రదేశ్ ఆశలు ...
- February 28, 2016కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న సాధారణ బడ్జెట్పై ఆంధ్రప్రదేశ్ ఆశలు పెట్టుకుంది. విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని బడ్జెట్ ద్వారా ఆదుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రతిపాదనలు పంపింది. ఆంధ్రప్రదేశ్ను అన్నిరకాలుగా ఆదుకుంటామని చెబుతున్న కేంద్రం... బడ్జెట్లో ఏ మేరకు నిధులు, రాయితీలు ఇస్తుందోనని ప్రభుత్వం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. * రెవెన్యూ లోటు భర్తీ చేయాలి. * వెనకబడిన ఏడు జిల్లాలకు ప్రత్యేక నిధులు * అమరావతి నిర్మాణానికి రూ.4వేల కోట్లు * విజయవాడ, విశాఖ మెట్రో ప్రాజెక్టులకు నిధులు * అమరావతిలో మౌలిక వసతుల కల్పనకు పెట్టుబడి రాయితీ * పరిశ్రమలకు అన్నిరకాల మిహాయింపులు * రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పన * పోలవరం ప్రాజెక్టుకు 2016-17లో రూ.4వేల కోట్లు * ఓడరేవుల అభివృద్ధికి నిధులు * జాతీయ విద్యాసంస్థల అభివృద్ధికి రూ.3,500 కోట్లు
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం