బడ్జెట్పై ఆంధ్రప్రదేశ్ ఆశలు ...
- February 28, 2016
కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న సాధారణ బడ్జెట్పై ఆంధ్రప్రదేశ్ ఆశలు పెట్టుకుంది. విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని బడ్జెట్ ద్వారా ఆదుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రతిపాదనలు పంపింది. ఆంధ్రప్రదేశ్ను అన్నిరకాలుగా ఆదుకుంటామని చెబుతున్న కేంద్రం... బడ్జెట్లో ఏ మేరకు నిధులు, రాయితీలు ఇస్తుందోనని ప్రభుత్వం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. * రెవెన్యూ లోటు భర్తీ చేయాలి. * వెనకబడిన ఏడు జిల్లాలకు ప్రత్యేక నిధులు * అమరావతి నిర్మాణానికి రూ.4వేల కోట్లు * విజయవాడ, విశాఖ మెట్రో ప్రాజెక్టులకు నిధులు * అమరావతిలో మౌలిక వసతుల కల్పనకు పెట్టుబడి రాయితీ * పరిశ్రమలకు అన్నిరకాల మిహాయింపులు * రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పన * పోలవరం ప్రాజెక్టుకు 2016-17లో రూ.4వేల కోట్లు * ఓడరేవుల అభివృద్ధికి నిధులు * జాతీయ విద్యాసంస్థల అభివృద్ధికి రూ.3,500 కోట్లు
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







