భారత రాయబారితో ఒమన్ ఆరోగ్యశాఖ మంత్రి సమావేశం
- March 16, 2021
ఒమన్: ఒమన్ లోని భారత రాయబారి మును మహవర్ తో ఒమన్ ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ అహ్మద్ బిన్ మొహమ్మద్ అల్ సైదీ సమావేశం అయ్యారు. మంత్రిత్వ శాఖ కార్యాలయం వెల్లడించిన వివరాల మేరకు భారత రాయబారిని..డాక్టర్ అహ్మద్ సాదరంగా స్వాగతించారు. ఈ సమావేశం మర్యాదపూర్వక సమావేశమని కార్యాలయం వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశంలో ఇరు స్నేహ దేశాల మధ్య ద్వైపాక్షిక బంధం మరింత బలపడాలని ఇరువురు ఆకాంక్షించినట్లు తెలిపాయి. ప్రధానంగా ప్రస్తుత కోవిడ్ సంక్షోభ సమయంలో పరస్పర సహకారం అవశ్యకత ఉందని అభిప్రాయపడ్డారని పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు