భారత రాయబారితో ఒమన్ ఆరోగ్యశాఖ మంత్రి సమావేశం
- March 16, 2021
ఒమన్: ఒమన్ లోని భారత రాయబారి మును మహవర్ తో ఒమన్ ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ అహ్మద్ బిన్ మొహమ్మద్ అల్ సైదీ సమావేశం అయ్యారు. మంత్రిత్వ శాఖ కార్యాలయం వెల్లడించిన వివరాల మేరకు భారత రాయబారిని..డాక్టర్ అహ్మద్ సాదరంగా స్వాగతించారు. ఈ సమావేశం మర్యాదపూర్వక సమావేశమని కార్యాలయం వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశంలో ఇరు స్నేహ దేశాల మధ్య ద్వైపాక్షిక బంధం మరింత బలపడాలని ఇరువురు ఆకాంక్షించినట్లు తెలిపాయి. ప్రధానంగా ప్రస్తుత కోవిడ్ సంక్షోభ సమయంలో పరస్పర సహకారం అవశ్యకత ఉందని అభిప్రాయపడ్డారని పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర







