వ్యాట్ అమలు తీరుపై ఓసీసీఐ సెమినార్
- March 17, 2021
మస్కట్: ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఓసీసీఐ), ట్యాక్సేషన్ అథారిటీ సహకారంతో సెమినార్ నిర్వహించింది. ‘ది వాల్యూ యాడెడ్ ట్యాక్స్ - మెకానిజం ఆఫ్ ఇంప్లిమెంటేషన్’ పేరుతో దీన్ని నిర్వహించారు. ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సోషల్ మీడియా వేదికల ద్వారా నిర్వహించిన ఈ సెమినార్, ఏప్రిల్ నుంచి అమల్లోకి రానున్న వ్యాట్ విషయమై జరిగింది. సుల్తానేట్లో ట్యాక్స్ పట్ల అవగాహన కల్పించేలా దీన్ని నిర్వహించారు. ట్యాక్సేషన్ సామర్థ్యాన్ని పెంచేలా పలు కీలక అంశాలపై చర్చించారు. చట్టపరమైన అంశాల గురించి అవగాహన కల్పించారు. ప్లానింగ్ పాలసీస్ అండ్ ట్యాక్స్ కాంప్లియన్స్ యాక్టింగ్ డైరెక్టర్ కరిమా బింట్ ముబారక్ అల్ సాది ఈ సెమినార్ని ప్రారంభించారు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







