వ్యాట్ అమలు తీరుపై ఓసీసీఐ సెమినార్
- March 17, 2021
మస్కట్: ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఓసీసీఐ), ట్యాక్సేషన్ అథారిటీ సహకారంతో సెమినార్ నిర్వహించింది. ‘ది వాల్యూ యాడెడ్ ట్యాక్స్ - మెకానిజం ఆఫ్ ఇంప్లిమెంటేషన్’ పేరుతో దీన్ని నిర్వహించారు. ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సోషల్ మీడియా వేదికల ద్వారా నిర్వహించిన ఈ సెమినార్, ఏప్రిల్ నుంచి అమల్లోకి రానున్న వ్యాట్ విషయమై జరిగింది. సుల్తానేట్లో ట్యాక్స్ పట్ల అవగాహన కల్పించేలా దీన్ని నిర్వహించారు. ట్యాక్సేషన్ సామర్థ్యాన్ని పెంచేలా పలు కీలక అంశాలపై చర్చించారు. చట్టపరమైన అంశాల గురించి అవగాహన కల్పించారు. ప్లానింగ్ పాలసీస్ అండ్ ట్యాక్స్ కాంప్లియన్స్ యాక్టింగ్ డైరెక్టర్ కరిమా బింట్ ముబారక్ అల్ సాది ఈ సెమినార్ని ప్రారంభించారు.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







