అటెండెన్స్ రికార్డు రిగ్గింగ్: హెల్త్ మినిస్ట్రీ ఉద్యోగులకు జైలు
- March 17, 2021
బహ్రెయిన్: హై క్రిమినల్ కోర్టు, హెల్త్ మినిస్ట్రీ ఉద్యోగులకు ఏడాది శిక్ష విధించింది. అటెండెన్స్ రికార్డుల్లో అవకతవకలకు నిందితులు పాల్పడినట్లు విచారణలో తేలింది. ఓవర్ టైమ్ పని గంటల విషయమై నిందితులు టాంపరింగ్ చేశారు. ఈ క్రమంలో నిందితులు కొంత మొత్తాన్ని లంచంగా పొందారు. 1,900 బహ్రెయినీ దినార్ల నుంచి 600 బహ్రెయినీ దినార్ల వరకు నిందితులు లంచగంగా పొందినట్లు తేలింది. వారు తీసుకున్న సొమ్ముల్ని తిరిగి చెల్లించాల్సిందిగా నిందితుల్ని ఆదేశించింది న్యాయస్థానం. అదే సమయంలో, అదే మొత్తానికి నిందితులకు జరీమానా కూడా విధించడం జరిగింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!







