రియాద్ ఆయిల్ రిఫరైనరీపై హౌతీ డ్రోన్ల దాడి యత్నాన్ని ఖండించిన బహ్రెయిన్
- March 20, 2021
మనామా:రియాద్లోని ఆయిల్ రిఫైనరీలు, ప్రజలు నివసించే ప్రాంతాలు లక్ష్యంగా ఇరాన్ మద్దతుతో హైతీ తీవ్రవాదులు చేస్తోన్న డ్రోన్ దాడి యత్నాల్ని బహ్రెయిన్ తీవ్రంగా ఖండించింది. సౌదీ అరేబియాపై జరుగుతోన్న ఈ దాడి విషయంలో తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నామనీ, బహ్రెయిన్ తరఫున సౌదీ అరేబియాకి పూర్తి మద్దతునిస్తున్నామని బహ్రెయిన్ మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. తీవ్రవాద చర్యలను ప్రపంచ దేశాలన్నీ ముక్త కంఠంతో ఖండించాలని బ్రమెయిన్ అభిప్రాయపడింది.
తాజా వార్తలు
- ఫైనల్ కి చేరుకున్న భారత్
- భారీ డిస్కౌంట్లు ప్రకటించిన ఎయిర్ ఇండియా
- లగ్జరీ కార్లకు కేరాఫ్ అడ్రస్గా రాయ్..అంతిమ యాత్రలోనూ దర్శనం
- బెలూన్స్ పేలి ఇద్దరికి గాయాలు
- తెలంగాణలో గృహాలకు ఫ్రీగా విద్యుత్ కనెక్షన్లు
- తెలంగాణ: మార్చి నెల 19న గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం
- మూడేళ్లలో వచ్చేది తమ ప్రభుత్వమే ! ధీమా వ్యక్తం చేసిన జగన్
- ఢిల్లీలో 15 రోజుల్లో 807 మంది అదృశ్యం
- ఖతార్ రాజధాని దోహాలో మంత్రి నారాయణ బృందం పర్యటన
- ఖతార్ లో క్లాస్రూమ్ రీడింగ్ బ్యాగ్ ప్రాజెక్ట్..!!







