రియాద్ ఆయిల్ రిఫరైనరీపై హౌతీ డ్రోన్ల దాడి యత్నాన్ని ఖండించిన బహ్రెయిన్
- March 20, 2021
మనామా:రియాద్లోని ఆయిల్ రిఫైనరీలు, ప్రజలు నివసించే ప్రాంతాలు లక్ష్యంగా ఇరాన్ మద్దతుతో హైతీ తీవ్రవాదులు చేస్తోన్న డ్రోన్ దాడి యత్నాల్ని బహ్రెయిన్ తీవ్రంగా ఖండించింది. సౌదీ అరేబియాపై జరుగుతోన్న ఈ దాడి విషయంలో తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నామనీ, బహ్రెయిన్ తరఫున సౌదీ అరేబియాకి పూర్తి మద్దతునిస్తున్నామని బహ్రెయిన్ మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. తీవ్రవాద చర్యలను ప్రపంచ దేశాలన్నీ ముక్త కంఠంతో ఖండించాలని బ్రమెయిన్ అభిప్రాయపడింది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







