శ్రీవారి ఆర్జిత సేవలు భక్తులకు అనుమతి
- March 20, 2021తిరుమల:శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు భక్తులను అనుమతించాలని తితిదే నిర్ణయించింది.ఏప్రిల్ 14 నుంచి ఆర్జిత సేవలకు అనుమతించనుంది.ఏడాది కాలానికి సంబంధించి 28,258 సుప్రభాత సేవ టిక్కెట్లు, 6,468 తోమాల సేవా టిక్కెట్లు, 6,808 అర్చన సేవా టిక్కెట్లు, 2,124 అష్టదళపాదపద్మారాధన సేవ టిక్కెట్లు,2,136 తిరుప్పావడ సేవా టిక్కెట్లు, 5464 అభిషేకం సేవా టిక్కెట్లను భక్తులు పొందారు.ఆగమపండితులు,ఆలయ జియ్యంగార్లు సలహా మేరకు ఇకపై ఏడాదికి ఒక్కసారే వసంతోత్సవం,సహస్రకళషాభిషేకం, విశేషసేవ పూజలు నిర్వహించాలని తితిదే నిర్ణయించింది.
తాజా వార్తలు
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!
- యువ రైతులకు ప్రేరణగా యూఏఈ మొదటి మహిళా రైతు..!
- సోషల్ మీడియాలో పోస్ట్..బ్లాగర్కు ఐదేళ్ల జైలుశిక్ష
- మెసాయిద్లో అంతర్జాతీయ స్థాయి పబ్లిక్ పార్క్ ప్రారంభం