కోవిడ్ నిబంధనల ఉల్లంఘన: 9 రెస్టారెంట్లపై చర్యలు
- March 20, 2021
మస్కట్: కోవిడ్ 19 నిబంధనల్ని పాటించలేదన్న కారణంగా 9 రెస్టారెంట్లకు నోటీసులు పంపింది మస్కట్ మునిసిపాలిటీ. మస్కట్ మునిసిపాలిటీ నిబంధనల్ని పాటించడంలేదని పేర్కొంటూ కురుమ్ మరియు అల్ కువైర్ ప్రాంతాల్లో వున్న మొత్తం 9 రెస్టారెంట్లు మరియు కేఫ్లకు నోటీసులు జారీ చేసింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే క్రమంలో సుప్రీం కమిటీ ఇచ్చిన ఆదేశాల్ని తప్పనిసరిగా పాటించాలనీ, లేనిపక్షంలో చర్యలు తప్పవని మునిసిపాలిటీ హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఖతార్ లో క్లాస్రూమ్ రీడింగ్ బ్యాగ్ ప్రాజెక్ట్..!!
- బహ్రెయిన్ లో రమదాన్ మద్దతుకు ఎంపీల ప్రతిపాదన..!!
- కువైట్ లో స్మార్ట్ ఎలక్ట్రానిక్ మానిటరింగ్ సిస్టం అమలు..!!
- రుస్తాక్ వింటర్ ఫెస్టివల్ 2026 ప్రారంభం..!!
- ద్వైపాక్షిక సంబంధాలు.. సౌదీ క్రౌన్ ప్రిన్స్, పుతిన్ చర్చలు..!!
- రమదాన్ కంటే ముందే పరీక్షల షెడ్యూల్ సర్దుబాటు..!!
- స్కూల్ పిల్లలకు ఉచితంగా ఆధార్ క్యాంపులు
- ముంచెత్తిన తీవ్ర హిమపాతం..35 మంది మృతి
- భారత్లో గూగుల్ మెగా ప్లాన్..20 వేల ఉద్యోగాలు రెడీ
- ఈ నెల 18న బిల్ గేట్స్తో సీఎం చంద్రబాబు భేటీ







