కోవిడ్ నిబంధనల ఉల్లంఘన: 9 రెస్టారెంట్లపై చర్యలు
- March 20, 2021
మస్కట్: కోవిడ్ 19 నిబంధనల్ని పాటించలేదన్న కారణంగా 9 రెస్టారెంట్లకు నోటీసులు పంపింది మస్కట్ మునిసిపాలిటీ. మస్కట్ మునిసిపాలిటీ నిబంధనల్ని పాటించడంలేదని పేర్కొంటూ కురుమ్ మరియు అల్ కువైర్ ప్రాంతాల్లో వున్న మొత్తం 9 రెస్టారెంట్లు మరియు కేఫ్లకు నోటీసులు జారీ చేసింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే క్రమంలో సుప్రీం కమిటీ ఇచ్చిన ఆదేశాల్ని తప్పనిసరిగా పాటించాలనీ, లేనిపక్షంలో చర్యలు తప్పవని మునిసిపాలిటీ హెచ్చరించింది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







