డ్రైవింగ్లో మొబైల్ ఫోన్ వినియోగానికి జైలు, జరీమానా
- March 22, 2021మస్కట్:డ్రైవింగ్ చేస్తూ మొబైల్ పోన్ వినియోగిస్తే 10 రోజుల జైలు శిక్ష 300 ఒమన్ రియాల్స్ జరీమానా విధించే అవకాశం వుంది.డ్రైవింగ్ చేస్తున్న సమయంలో మొబైల్ ఫోన్ లేదా ఎలక్ట్రానిక్ డివైజ్ ఏది ఉపయోగించినా చర్యలు తప్పవు.ఈ మేరకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఓ ప్రకటన విడుదల చేసింది.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన