డ్రైవింగ్లో మొబైల్ ఫోన్ వినియోగానికి జైలు, జరీమానా
- March 22, 2021
మస్కట్:డ్రైవింగ్ చేస్తూ మొబైల్ పోన్ వినియోగిస్తే 10 రోజుల జైలు శిక్ష 300 ఒమన్ రియాల్స్ జరీమానా విధించే అవకాశం వుంది.డ్రైవింగ్ చేస్తున్న సమయంలో మొబైల్ ఫోన్ లేదా ఎలక్ట్రానిక్ డివైజ్ ఏది ఉపయోగించినా చర్యలు తప్పవు.ఈ మేరకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఓ ప్రకటన విడుదల చేసింది.
తాజా వార్తలు
- ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి కొత్త రూల్స్!
- ఏపీలో కొత్తగా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం..
- భారత్ ఘన విజయం
- అయోధ్య రామాలయం పనులు ముగింపు దశలో, ఏప్రిల్ 30కి ఏమిటి?
- 2026: అట్టహాసంగా ముగిసిన వింగ్స్ ఇండియా 2026
- అజ్మాన్ 'అబ్రా'కు పెరిగిన క్రేజ్
- రేపు సిట్ ముందుకు కేసీఆర్..
- యూఏఈ సరికొత్త చట్టం
- ఇజ్రాయెల్తో ట్రంప్ రాజీ..
- చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్







