డ్రైవింగ్లో మొబైల్ ఫోన్ వినియోగానికి జైలు, జరీమానా
- March 22, 2021
మస్కట్:డ్రైవింగ్ చేస్తూ మొబైల్ పోన్ వినియోగిస్తే 10 రోజుల జైలు శిక్ష 300 ఒమన్ రియాల్స్ జరీమానా విధించే అవకాశం వుంది.డ్రైవింగ్ చేస్తున్న సమయంలో మొబైల్ ఫోన్ లేదా ఎలక్ట్రానిక్ డివైజ్ ఏది ఉపయోగించినా చర్యలు తప్పవు.ఈ మేరకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఓ ప్రకటన విడుదల చేసింది.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన