డ్రైవింగ్లో మొబైల్ ఫోన్ వినియోగానికి జైలు, జరీమానా
- March 22, 2021
మస్కట్:డ్రైవింగ్ చేస్తూ మొబైల్ పోన్ వినియోగిస్తే 10 రోజుల జైలు శిక్ష 300 ఒమన్ రియాల్స్ జరీమానా విధించే అవకాశం వుంది.డ్రైవింగ్ చేస్తున్న సమయంలో మొబైల్ ఫోన్ లేదా ఎలక్ట్రానిక్ డివైజ్ ఏది ఉపయోగించినా చర్యలు తప్పవు.ఈ మేరకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఓ ప్రకటన విడుదల చేసింది.
తాజా వార్తలు
- ఇరాన్ పై దూకుడుకు పెంచిన ట్రంప్..
- చార్లెట్లో ‘NATS’ ఉచిత వైద్య శిబిరం
- ఎబోలా వైరస్ కలకలం: కాంగోలో 118 మంది మృతి..
- రాలీ పోలీసులతో ప్రవాస తెలుగు పిల్లల ముఖాముఖి
- రోమ్ చేరుకున్న ప్రధాని మోదీ.. ప్రధాని మెలోనీతో భేటీ
- కాన్సాస్ నగరంలో డా.మాగంటి మురళీ మోహన్కు సువర్ణ సత్కారం
- రోమ్లో భారతీయ సమాజం ప్రధాని మోదీకు ఘన స్వాగతం..
- ఎబోలా వైరస్ ను ఎదుర్కోవడానికి సిద్ధం: యూఏఈ
- ప్రైవేట్ కంటెంట్ షేరింగ్ పై పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరిక..!!
- అడ్డదిడ్డ పార్కింగ్..కమిటీని ఏర్పాటు చేసిన కువైట్..!!









