ఎల్జి ఫోన్లు ఇక కనబడవు..!
- March 22, 2021న్యూఢిల్లీ: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల కంపెనీ ఎల్జి ఇకపై మొబైల్ ఫోన్ల వ్యాపారానికి స్వస్తి పలకాలని నిర్ణయించినట్టు సమాచారం. తీవ్ర నష్టాలతో కొట్టిమిట్టాడుతున్న ఎల్జి ఫోన్ వ్యాపారాన్ని కొనుగోలు చేసేందుకు ఇప్పటికే జర్మనీకి చెందిన వోక్స్ వాగన్ ఎజి, వియత్నాం కంపెనీ విన్గ్రూప్ జెఎస్సి సహా రెండు పెద్ద కంపెనీలు ఆసక్తి కనబర్చాయి. ఇక ఇప్పుడు మరిన్ని కంపెనీల కోసం వేచి చూసేబదులు సాధ్యమైనంత త్వరగా ఫోన్ బిజినెస్కు ముగింపు పలకనున్నట్లు ఎల్జి ఎలక్ట్రానిక్స్ సిఇఒ క్వాన్ బాంగ్ సియోక్ తమ ఉద్యోగులకు ఇప్పటికే లేఖ రాసినట్టు సమాచారం.
తాజా వార్తలు
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు
- ఢిల్లీ లోని నాలుగు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు