ఎల్జి ఫోన్లు ఇక కనబడవు..!
- March 22, 2021
న్యూఢిల్లీ: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల కంపెనీ ఎల్జి ఇకపై మొబైల్ ఫోన్ల వ్యాపారానికి స్వస్తి పలకాలని నిర్ణయించినట్టు సమాచారం. తీవ్ర నష్టాలతో కొట్టిమిట్టాడుతున్న ఎల్జి ఫోన్ వ్యాపారాన్ని కొనుగోలు చేసేందుకు ఇప్పటికే జర్మనీకి చెందిన వోక్స్ వాగన్ ఎజి, వియత్నాం కంపెనీ విన్గ్రూప్ జెఎస్సి సహా రెండు పెద్ద కంపెనీలు ఆసక్తి కనబర్చాయి. ఇక ఇప్పుడు మరిన్ని కంపెనీల కోసం వేచి చూసేబదులు సాధ్యమైనంత త్వరగా ఫోన్ బిజినెస్కు ముగింపు పలకనున్నట్లు ఎల్జి ఎలక్ట్రానిక్స్ సిఇఒ క్వాన్ బాంగ్ సియోక్ తమ ఉద్యోగులకు ఇప్పటికే లేఖ రాసినట్టు సమాచారం.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?