ఎటిసలాట్ ' మరియు ' డు ' టెలికాం కంపినీలు ఇక చురుకైన పాత్ర
- February 29, 2016
యుఎఇ లో రెండు టెలికాం ఆపరేటర్లు ఒకటై ఇప్పుడు ఒక చురుకైన సంధానం కల్గి ఒకసారి ఎమిరేట్స్ గుర్తింపు పత్రం నవీకరిస్తే, స్వయంచాలకంగా పనిచేస్తుంది. దీంతో ఇక వినియోగదారు వాస్తవ ఎమిరేట్స్ గుర్తింపు పత్రాలలలో సమాచారం నవీకరించడానికి ఆపరేటర్ కేంద్రాలను సందర్శించే పని లేకుండా చేస్తుంది. ఎటిసలాట్ ' మరియు ' డు ' ఈ రెండు కంపినీలకు సంవత్సరం ప్రారంభం నుంచే అరబ్ దినపత్రిక తెలిపింది. యుఎఇ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ యొక్క 'నా సంఖ్య, నా గుర్తింపు ప్రచారంను నిర్వహిస్తున్నారు. ఇందులో వినియోగాదారులంత తమ తమ మొబైల్ నంబర్లను రేజిస్రార్ చేసుకోవాల్సి ఉంది. అలాగే వాటికి సంబంధించిన వినియోగదారిని పూర్తి సమాచారం ( ప్రొఫైల్స్ ) తాజాగా ఇవ్వల్సో ఉంది. ఏఇద ఇ-లింక్ ఇప్పుడు వినియోగదారులకు నవీకరించబడింది. ఎమరేట్స్ లో వారంలో 24 గంటలు యుఎఇ నివాసితులు రేపు మంగళవారం (మార్చి 1) నుంచి వారి కారు ట్యాంకులు ఇంధనంతో నింపడానికి వారి ఎమిరేట్స్ గుర్తింపు కార్డులను ఉపయోగించాల్సి ఉంది. ఈ సేవలను అబూధాబీ లో ఉన్న నాలుగు సేవా కేంద్రాలు ద్వారా జరుగుతుంది.ఎమిరేట్స్ గుర్తింపు కార్డులు ఏఇద కార్డుకు కొత్త సేవలు లింకులు కొనసాగించాలసి ఉంది. అందరు పౌరులు మరియు యుఎఇ నివాసితులు వీటిని తప్పనిసరి వినియోగించాల్సి ఉంది.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







