ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని విద్యాసంస్థలకు నిధులు..
- February 29, 2016
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను సోమవారం లోక్ సభలో ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్ లో తెలుగు రాష్ట్రల్లోని విద్యా సంస్థలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని కాలేజీలు, యూనివర్సిటీలకు నిధులు కేటాయించారు. వివరాలిలా ఉన్నాయి.సెంట్రల్ యూనివర్సిటీ (ఆంధ్రప్రదేశ్)- కోటి రూపాయలు ట్రైబల్ యూనివర్సిటీ (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ)- రూ. 2 కోట్ల చొప్పున కేటాయింపు ఐఐటీ (తిరుపతి-ఆంధ్రప్రదేశ్)- రూ. 40 కోట్లు ఐఐటీ (హైదరాబాద్)- రూ.20 కోట్లు ఐఐఎమ్ (విశాఖపట్నం-ఆంధ్రప్రదేశ్)- రూ. 30 కోట్లు నిట్ (తాడేపల్లిగూడెం-ఆంధ్రప్రదేశ్)- రూ.40 కోట్లు ఐఐఎస్ఈఆర్ (తిరుపతి-ఆంధ్రప్రదేశ్)- రూ. 40 కోట్లు ట్రిపుల్ ఐటీ (ఆంధ్రప్రదేశ్)- రూ. 20 కోట్లు ఆంధ్రప్రదేశ్ లో పెట్రోలియం యూనివర్సిటీ ఏర్పాటుకు 2 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో పారిశ్రామిక యూనిట్లకు 100 కోట్ల రూపాయల వడ్డీ రాయితీ
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







