కువైట్ ముసాఫిర్ రిజిస్ట్రేషన్: దౌత్యవేత్తలకు మినహాయింపు
- March 23, 2021కువైట్:కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అన్ని విమాన యాన సంస్థలూ తప్పనిసరిగా తాజా గౌడ్ లైన్స్ పాటించాలంటూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) స్పష్టం చేసింది. ఈ తాజా గైడ్ లైన్స్లో దౌత్య సంబంధిత కార్యక్రమాల నిమిత్తం వచ్చేవారు అలాగే అధికారిక పర్యటనల నిమిత్తం కువైట్ వచ్చేవారికి కువైటిమోసాఫెర్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడంపై మినహాయింపు ఇచ్చారు. కాగా, కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకునే ప్రతి ఒక్కరూ పీసీఆర్ టెస్ట్ నెగెటివ్ సర్టిఫికెట్ తమతోపాటు తీసుకురావాల్సి వుంటుంది. టెస్ట్ జరిగిన 72 గంటల్లోపు ఫలితాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. జలుబు, జ్వరం, దగ్గు, తుమ్ములు వంటి లక్షణాల్ని ప్రయాణీకులు కలిగి వుండకూడదు. కాగా, కువైట్ వచ్చే ప్రతి ఒక్కరికీ వచ్చిన వెంటనే పిసిఆర్ టెస్ట్ నిర్వమించనుంది కువైట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్.
తాజా వార్తలు
- ఆ లోపు రుణమాఫీ చేస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్
- కుప్పం ప్రజలందరికీ నా కృతజ్ఞతలు: నారా భువనేశ్వరి
- 24 గంటల్లో సాధారణ స్థితికి దుబాయ్ ఎయిర్ పోర్ట్
- బహ్రెయిన్ లో భారీ వర్షాలు, వరదలు
- ఒమన్ లో 21కి చేరిన మృతుల సంఖ్య
- ట్రావెల్, టూరిజం రంగంలో 23,500 ఖాళీలు
- జెడ్డాలో శతాబ్దాల నాటి రక్షణ కందకం, కోట గోడ వెలికితీత
- హైదరాబాద్లోని ఫిలింనగర్లో తీవ్ర విషాదం..
- కార్ల దగ్గర ఆయిల్ స్లిక్.. నివాసితుల ఆందోళన
- ఎయిరిండియా ఎక్స్ప్రెస్ అదిరే ఆఫర్..