పవన్ - రానా డెడ్లీ కాంబో..పాట పాడనున్న పవన్
- March 23, 2021
మన స్టార్ హీరోలలో ఎక్కువ పాటలు పాడిన స్టార్ ఎవరంటే టక్కున పవర్ స్టార్ పవన్ కళ్యాణే గుర్తుకు వస్తారు. ఇప్పటి వకూ ఆయన 'తమ్ముడు, ఖుషి, జానీ, గుడుంబా శంకర్, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి' చిత్రాల్లో పాటలు పాడారు. ఆ పాటల వల్ల ఆ యా సినిమాకు ఎంతో క్రేజ్ కూడా వచ్చింది.
ఇక ఇప్పుడు మరోసారి పవన్ గొంతు సవరించుకోబోతున్నారు. రాబోయే 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్ లో పవన్ మరోసారి పాట పాడబోతున్నారు. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు థమన్ నిర్ధారించారు కూడా. షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టైటిల్ ని ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రెండు పాటల ట్యూన్స్ కంపోజింగ్ కూడా పూర్తయిందట. ప్రస్తుతం పవన్ 'వకీల్ సాబ్' సినిమా డబ్బింగ్ లో బిజీగా ఉన్నాడు.
తాజా వార్తలు
- డ్రగ్స్, సైబర్ క్రైమ్ నియంత్రణపై సమగ్ర ప్రణాళికలు రూపొందించాలి: సీఎం రేవంత్
- బెంగళూరులో శ్రీశ్రీ రవిశంకర్ 70వ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- షార్జా: ఈద్ అల్ అధా సందర్భంగా విడుదల కానున్న 227 మంది ఖైదీలు
- ఈద్ అల్ అధా ముందు మే నెల జీతాలు చెల్లించాలి: కార్మిక శాఖ ఆదేశాలు
- ఈద్ అల్ అధా సందర్భంగా విడుదల కాబోతున్న 956 మంది ఖైదీలు
- హర్ముజ్ జలసంధికి చెక్..
- సౌదీలో 20 ఏళ్ల కష్టజీవితం అనంతరం స్వదేశానికి చేరనున్న ఏపీ వాసి
- స్టాలిన్ జోస్యం తో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్న సీఎం విజయ్
- లోక్ భవన్లో తెలంగాణ గవర్నర్ను కలిసిన డీజీపీ సి.వి. ఆనంద్
- ఇటలీ తో సంబంధం..అంతకుమించి: ప్రధాని మోదీ









