పవన్ - రానా డెడ్లీ కాంబో..పాట పాడనున్న పవన్
- March 23, 2021
మన స్టార్ హీరోలలో ఎక్కువ పాటలు పాడిన స్టార్ ఎవరంటే టక్కున పవర్ స్టార్ పవన్ కళ్యాణే గుర్తుకు వస్తారు. ఇప్పటి వకూ ఆయన 'తమ్ముడు, ఖుషి, జానీ, గుడుంబా శంకర్, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి' చిత్రాల్లో పాటలు పాడారు. ఆ పాటల వల్ల ఆ యా సినిమాకు ఎంతో క్రేజ్ కూడా వచ్చింది.
ఇక ఇప్పుడు మరోసారి పవన్ గొంతు సవరించుకోబోతున్నారు. రాబోయే 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్ లో పవన్ మరోసారి పాట పాడబోతున్నారు. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు థమన్ నిర్ధారించారు కూడా. షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టైటిల్ ని ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రెండు పాటల ట్యూన్స్ కంపోజింగ్ కూడా పూర్తయిందట. ప్రస్తుతం పవన్ 'వకీల్ సాబ్' సినిమా డబ్బింగ్ లో బిజీగా ఉన్నాడు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..