ఒమన్ ప్రయాణీకులకు కొత్త క్వారంటైన్ నిబంధనల ప్రకటన
- March 23, 2021మస్కట్: సుల్తానేట్కి వచ్చే ప్రయాణీకులకు 29 మార్చి (సోమవారం) 2021 నుంచి కొత్త క్వారంటైన్ నిబంధనలు వర్తిస్తాయి. ఈ మేరకు సివిల్ ఏవియేషన్ అథారిటీ (సిఎఎ) ఓ సర్క్యులర్ జారీ చేసింది. సహాలా ద్వారా ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్ నిమిత్తం హోటళ్ళలో అకామడేషన్ తప్పక బుక్ చేసుకోవాల్సి వుంటుంది ఒమన్ వచ్చే ప్రయాణీకులు. సుప్రీం కమిటీ నిర్ణయాల మేరకు కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ఎప్పటికప్పుడు అప్పటి పరిస్థితులకు అనుగుణంగా కొత్త నిర్ణయాలు తీసుకోవడం జరుగుతోంది. సహాలా ద్వారా కన్ఫర్మ్డ్ టికెట్ ప్రయాణీకుడు కలిగి వున్నాడా.? లేదా.? అనేది చూసుకోవాల్సిన బాధ్యత ఎయిర్ లైన్స్ సంస్థలదే. గత సర్క్యులర్లలో పేర్కొన్న నిబంధనలు కొనసాగుతాయి.
తాజా వార్తలు
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!
- QR247 మిలియన్లు తిరిగి చెల్లించాలని సీఈఓను ఆదేశించిన కోర్టు
- 2023లో 99%కి చేరుకున్న సౌదీ ఇంటర్నెట్ వినియోగం
- మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం.. అగ్రస్థానంలో భారతీయులు
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్..మరో 3 రోజులు పొడిగింపు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం