ఒమన్ ప్రయాణీకులకు కొత్త క్వారంటైన్ నిబంధనల ప్రకటన
- March 23, 2021
మస్కట్: సుల్తానేట్కి వచ్చే ప్రయాణీకులకు 29 మార్చి (సోమవారం) 2021 నుంచి కొత్త క్వారంటైన్ నిబంధనలు వర్తిస్తాయి. ఈ మేరకు సివిల్ ఏవియేషన్ అథారిటీ (సిఎఎ) ఓ సర్క్యులర్ జారీ చేసింది. సహాలా ద్వారా ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్ నిమిత్తం హోటళ్ళలో అకామడేషన్ తప్పక బుక్ చేసుకోవాల్సి వుంటుంది ఒమన్ వచ్చే ప్రయాణీకులు. సుప్రీం కమిటీ నిర్ణయాల మేరకు కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ఎప్పటికప్పుడు అప్పటి పరిస్థితులకు అనుగుణంగా కొత్త నిర్ణయాలు తీసుకోవడం జరుగుతోంది. సహాలా ద్వారా కన్ఫర్మ్డ్ టికెట్ ప్రయాణీకుడు కలిగి వున్నాడా.? లేదా.? అనేది చూసుకోవాల్సిన బాధ్యత ఎయిర్ లైన్స్ సంస్థలదే. గత సర్క్యులర్లలో పేర్కొన్న నిబంధనలు కొనసాగుతాయి.
తాజా వార్తలు
- IPL 2026: కోహ్లీ తర్వాత గిల్.. టీ20ల్లో కొత్త రికార్డు!
- అమెరికా-క్యూబా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు..
- మే 28న బక్రీద్ సెలవు: ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ సాయి ప్రసాద్
- ఈద్ అల్ అధా సందర్భంగా 836 మంది ఖైదీలకు షేక్ మొహమ్మద్ క్షమాభిక్ష
- తెలంగాణ ఎన్నారై అడ్వైజరీ కమిటీ ఏపీ పర్యటన విజయవంతం
- సరస్వతీ అంత్య పుష్కరాల్లో గవర్నర్ దంపతుల పుణ్యస్నానం
- ఆన్లైన్లో పోస్ట్ చేసే ముందు తెలుసుకోవాల్సిన యూఏఈ 10 కీలక మీడియా చట్టాలు
- ఏపీలో పర్యటిస్తున్న తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై కమిటీ
- ఇండియాలో ఎబోలా అలర్ట్..
- IPL ఫ్యాన్స్కు గుడ్ న్యూస్..









