రెసిడెన్సీ పర్మిట్లు కోల్పోయిన 200,000 మందికి పైగా వలసదారులు
- March 24, 2021
కువైట్: కువైట్కి చెందిన 200,000 మంది వలసదారులు తమ రెసిడెన్సీస్ని గడచిన ఏడాదిలో కోల్పోయారు. కరోనా వైరస్ కారణంగా వీరంతా కువైట్ వెలుపల చిక్కుకుపోయారు. కరోనా పాండమిక్ మొదలయ్యాక ప్రభుత్వం వలసదారుల విషయమై కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆరు నెలలపాటు దేశం వెలుపల వుంటే వారి రెసిడెన్సీ సర్టిఫికెట్ చెల్లకుండా పోతుంది మామూలుగా అయితే. ఈ నిర్ణయాన్ని కరోనా నేపథ్యంలో తాత్కాలికంగా పక్కన పెట్టింది కువైట్ ప్రభుత్వం. 20 దేశాలకు చెందిన వలసదారులు కోవిడ్ కారణంగా రెసిడెన్సీ సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. వీరిలో ఈజిప్టు, ఇండియా మరియు శ్రీలంక దేశాలకు చెందినవారు ఎక్కువగా వున్నారు.
తాజా వార్తలు
- చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వ శుభవార్త
- తెలంగాణ ప్రభుత్వం ఇన్ని ఉద్యోగాలు ఇచ్చింది: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
- తెలంగాణ: గణతంత్ర దినోత్సవం..తెలంగాణకు 23 పోలీస్ పతకాలు
- మంగళవారం బ్యాంక్ ఉద్యోగుల బంద్
- గణతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్ భవన్లో జరిగిన తేనీటి విందు
- ఖతార్లో ఇండియా ఉత్సవ్.. గణతంత్ర దినోత్సవ వేడుకలు..!!
- భారత దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు..
- కింగ్ ఖలీద్ ఎయిర్ పోర్టు టెర్మినల్ 2 ప్రారంభం..!!
- దుబాయ్లో ఘనంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..!!
- కువైట్ లో మరో బేబీ ఫార్ములా ఉపసంహరణ..!!







