రెసిడెన్సీ పర్మిట్లు కోల్పోయిన 200,000 మందికి పైగా వలసదారులు
- March 24, 2021
కువైట్: కువైట్కి చెందిన 200,000 మంది వలసదారులు తమ రెసిడెన్సీస్ని గడచిన ఏడాదిలో కోల్పోయారు. కరోనా వైరస్ కారణంగా వీరంతా కువైట్ వెలుపల చిక్కుకుపోయారు. కరోనా పాండమిక్ మొదలయ్యాక ప్రభుత్వం వలసదారుల విషయమై కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆరు నెలలపాటు దేశం వెలుపల వుంటే వారి రెసిడెన్సీ సర్టిఫికెట్ చెల్లకుండా పోతుంది మామూలుగా అయితే. ఈ నిర్ణయాన్ని కరోనా నేపథ్యంలో తాత్కాలికంగా పక్కన పెట్టింది కువైట్ ప్రభుత్వం. 20 దేశాలకు చెందిన వలసదారులు కోవిడ్ కారణంగా రెసిడెన్సీ సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. వీరిలో ఈజిప్టు, ఇండియా మరియు శ్రీలంక దేశాలకు చెందినవారు ఎక్కువగా వున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!
- ఎయిర్ పోర్టుల భద్రతకు సమగ్ర ప్రణాళిక అమలు..!!
- బహ్రెయిన్లో మొట్టమొదటి వర్చువల్ హార్స్ వేలం..!!
- వారంలో 1,077 స్మగ్లింగ్ కేసులు నమోదు: సౌదీ కస్టమ్స్
- సుల్తాన్ తో ఇరాన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- కువైట్ ఎయిర్వేస్ టికెట్లు ఆకస్మిక రద్దు – ప్రయాణికుల ఆందోళన
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్









