బడ్జెట్లో ఎయిర్ ఇండియాకు భారీగా నిధులు కేటాయింపు
- February 29, 2016
2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను పార్లమెంటులో ఈరోజు ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్లో ఎయిర్ ఇండియాకు రూ.1,713 కోట్లు కేటాయించారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ బడ్జెట్ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఎయిర్ఇండియాకు ఉద్దీపన ప్యాకేజీలో భాగంగా రూ.1,713 కోట్లు కేటాయించారు. పౌర విమానయానానికి రూ.4,417కోట్లు కేటాయించారు. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, పవన్ హాన్స్ లిమిటెడ్, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ తదితర సంస్థలు పౌరవిమానయానం కిందకు వస్తాయి.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









