భారత్ లో కరోనా కేసుల వివరాలు
- March 26, 2021న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి, గడిచిన 24 గంటల్లో భారత్ లో కొత్తగా 59,118 కేసులు నమోదయ్యాయి.దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,18,46,652కి చేరింది.ఇందులో 1,12,64,637 మంది కోలుకోగా, 4,21,066 కేసులు యాక్టీవ్గా ఉన్నాయి.ఇక ఇదిలా ఉంటే, గడిచిన 24 గంటల్లో భారత్ లో 257 మంది కరోనాతో మృతి చెందారు.దీంతో భారత్లో ఇప్పటి వరకు నమోదైన మరణాల సంఖ్య 1,60,949 కి చేరింది.గడిచిన 24 గంటల్లో భారత్లో 32,987 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కోలుకిని డిశ్చార్జ్ అయిన కేసుల కంటే పాజీటీవ్ కేసులు డబుల్ గా ఉండటం విశేషం.భారత్ లో ఇప్పటి వరకు మొత్తం 5,55,04,440 మందికి కరోనా టీకా అందించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.
తాజా వార్తలు
- దుబాయ్ లో పెరిగిన టాక్సీ ఛార్జీలు..!
- 'డార్క్ స్కై పాలసీ' ప్రకటించిన అబుదాబి
- ఎజార్: రెంటర్స్ నుండి ప్రాపర్టీ హామీ తప్పనిసరి..!
- విమాన ప్రమాదాల బాధితులకు సహాయం.. ప్రమాణాలపై అంతర్జాతీయ సదస్సు
- ఈ ఏడాది అమల్లోకి GCC 'గ్రాండ్ టూర్స్ వీసా' ..!
- దుబాయ్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..!
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్