విమాన ప్రమాదాల బాధితులకు సహాయం.. ప్రమాణాలపై అంతర్జాతీయ సదస్సు
- May 09, 2024మస్కట్: “విమానయాన ప్రమాదాల బాధితులు మరియు వారి కుటుంబాలకు సహాయం చేయడం” పేరుతో అంతర్జాతీయ సదస్సు మస్కట్లో ప్రారంభమైంది. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ICAO) సహకారంతో రవాణా, కమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నిర్వహించిన రెండు రోజుల సదస్సులో విమానయాన భద్రతకు సంబంధించి 200 మంది నిపుణులు పాల్గొంటున్నారు. ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హిలాల్ అలీ అల్ సబ్తి ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం వేడుకలు జరిగాయి. విమాన ప్రమాద బాధితులు మరియు వారి కుటుంబాలకు సేవలందించడంలో ICAO ద్వారా అవసరమైన ప్రమాణాలు, సభ్య దేశాలు మరియు విమానయాన సంస్థల బాధ్యతలు, ఒమన్ సుల్తానేట్లో విమానయాన రంగం పాత్ర గురించి సంబంధిత సంస్థలకు అవగాహన కల్పించడం ఈ సమావేశం లక్ష్యం అని పేర్కొన్నారు. మొదటి రోజు కార్యకలాపాలు ICAO ఎయిర్ సేఫ్టీ స్టాండర్డ్స్ మరియు ఇతర అంశాలతో పాటు విమాన ప్రమాదాల సమయంలో సభ్యదేశాల బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు