దుబాయ్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..!
- May 09, 2024
దుబాయ్: ఏప్రిల్ మధ్యలో ఎమిరేట్లో భారీ వర్షాలు కురిసిన తరువాత మూసివేసిన నాలుగు దుబాయ్ మెట్రో స్టేషన్లు మే 28 నాటికి సాధారణ కార్యకలాపాలను పునర్ ప్రారంభం కానున్నాయి. ఆన్పాసివ్, ఈక్విటీ, మష్రెక్ మరియు ఎనర్జీ మెట్రో స్టేషన్లు అత్యున్నత ప్రమాణాలు మరియు సామర్థ్యంతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాయని, అన్ని నిర్వహణ మరియు భద్రతా పరీక్షలు పూర్తయిన తర్వాత తిరిగి తెరవబడతాయని దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) తెలిపింది.
తాజా వార్తలు
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్
- కోస్టల్ బీచ్లలో ఖనిజాల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అటల్ జీ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందజేయాలి: వెంకయ్యనాయుడు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన
- ఈద్ అల్ ఫితర్ సెలవులు ప్రకటించిన దుబాయ్..!!
- ఇరాన్ కోసం స్పై..నలుగురు బహ్రెయిన్ల అరెస్టు..!!
- లైసెన్స్ లేని ఆర్థిక కార్యకలాపాల పై ఫిర్యాదు చేయండి: CBK
- హరమైన్ హై-స్పీడ్ రైలును ఉపయోగించుకున్న 7లక్షల మంది ప్రయాణికులు..!!
- సలాలా పోర్టు పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్..!!









