దుబాయ్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..!
- May 09, 2024దుబాయ్: ఏప్రిల్ మధ్యలో ఎమిరేట్లో భారీ వర్షాలు కురిసిన తరువాత మూసివేసిన నాలుగు దుబాయ్ మెట్రో స్టేషన్లు మే 28 నాటికి సాధారణ కార్యకలాపాలను పునర్ ప్రారంభం కానున్నాయి. ఆన్పాసివ్, ఈక్విటీ, మష్రెక్ మరియు ఎనర్జీ మెట్రో స్టేషన్లు అత్యున్నత ప్రమాణాలు మరియు సామర్థ్యంతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాయని, అన్ని నిర్వహణ మరియు భద్రతా పరీక్షలు పూర్తయిన తర్వాత తిరిగి తెరవబడతాయని దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి