రయ్యా హైవే పునరుద్ధరణ ఫేజ్ 1 పనులు మొదలు
- March 26, 2021బహ్రెయిన్:12 మిలియన్ బహ్రెయినీ దినార్స్ ఖర్చుతో చేపడుతున్న రయ్యా హైవే పునరుద్ధరణ పనులకు సంబంధించి తొలి దశ త్వరలో ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని వర్క్స్ మునిసిపాలిటీస్ ఎఫైర్స్ మరియు అర్బన్ ప్లానింగ్ మినిస్టర్ ఇస్సామ్ ఖలాఫ్ వెల్లడించారు.మొత్తం 17 బిడ్లు టెండర్ ప్రాసెస్లో వచ్చాయి.ఏప్రిల్ 2021లో మొదలై ఎనిమిది నెలల్లో అంటే ఈ ఏడాది డిసెంబర్ నాటికి పనులు పూర్తవుతాయి. మూడు ఫేజుల్లో ఈ ప్రాజెక్టుని పూర్తి చేస్తారు.ఈ రోడ్డు పునరుద్ధరణతో ట్రాఫిక్ సమస్యలు తీరడంతోపాటు, కనెక్టివిటీ బాగా పెరుగుతుంది.భూ సేకరణ ఆరు కిలోమీటర్ల మేర పూర్తయ్యిందనీ దీనికోసం 3.16 మిలియన్ దినార్లను పరిహారంగా చెల్లించామనీ మినిస్ట్రీ పేర్కొంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ