60 ఏళ్ళు పైబడిన వారికి వర్క్ పర్మిట్ రుసుము పెంపు
- March 26, 2021కువైట్ సిటీ:పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్కి లేబర్ డిపార్టుమెంట్, ఓ ప్రపోజల్ని పంపింది. ఈ ప్రతిపాదన ప్రకారం యూనివర్సిటీ డిగ్రీ లేని 60 ఏళ్ళు పైబడిన వలసదారులకు వర్క్ పర్మిట్ రుసుము 100 కువైటీ దినార్స్ పెంచనున్నారు. ఒకవేళ ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే, యూనివర్సిటీ డిగ్రీ లేని 60 ఏళ్ళు పైబడిన వలసదారులు తమ వర్క్ పర్మిట్లను రెన్యువల్ చేయించుకోవడానికి వీలుంటుంది.ప్రస్తుతం ఈ విభాగంలోని వారికి వర్క్ పర్మిట్ రెన్యువల్ అనుమతి లేదు. మొదటి ఏడాదికి 100 కువైటీ దినార్లు, ఆ తర్వాతి ఏడాదికి రెండు రెట్లు రెన్యువల్ అమౌంట్ పెంచుకుంటూ వెళతారు. ప్రస్తుత రూల్ ప్రకారం వందలాది మంది వలసదారులు (60 ఏళ్ళు పైబడిన వయసున్నవారు) తమ రెసిడెన్స్ని ఆర్టికల్ 22 నుంచి ఆర్టికల్ 24కి మార్చుకున్నారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్