ఫేక్ ఈ-మెయిల్స్ తో జాగ్రత్త..ప్రజలకు ఎమిరేట్స్ పోస్ట్ హెచ్చరిక
- March 26, 2021
యూఏఈ: కొందరు మోసగాళ్లు ప్రభుత్వ శాఖల పేరుతో నకిలీ ఈ-మెయిల్స్ పంపించి మోసం చేస్తున్నారని ఎమిరేట్స్ పోస్ట్ ప్రజలను అప్రమత్తం చేసింది. ప్రభుత్వ శాఖల పేరుతో ఫిషింగ్ ఈ-మెయిల్ పంపించి..వారి వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ అకౌంట్ వివరాలు కావాలని కోరుతారు. ప్రభుత్వ శాఖల పేరుతో వచ్చిన మెయిల్ కనుక కొందరు బాధితులు అమాయకంగా వారి వివరాలను వెల్లడిస్తూ ఉంటారు. దీంతో బాధితుల వివరాలు తెలుసుకొని అకౌంట్లో డబ్బులు కాజేస్తుంటారని ఎమిరేట్స్ పోస్ట్ వెల్లడించింది. ప్రజలు అలాంటి నకిలీ ఈ-మెయిల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఫిషింగ్ ఈ-మెయిల్స్ పంపుతున్న మోసగాళ్లను కనుగునేందుకు సంబంధిత అధికారులు దర్యాప్తు చేపట్టారని ఎమిరేట్స్ పోస్ట్ వివరించింది.

తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







