తెలంగాణ:కబడ్డీ పోటీలు ప్రారంభం
- March 28, 2021తెలంగాణ:శ్రీ గజగిరి లక్ష్మి నరసింహ స్వామీ కల్యాణమహోత్సవం ను పురస్కరించుకొని సీతంపేట గ్రామంలో ఈరోజు కబడ్డీ పోటీలను యూఏఈ వాస్తవ్యులు సత్యసాయి ట్రస్ట్ చైర్మన్ వేదమూర్తి మరియు దమ్మాలపాటి సుధాకర్, ప్రవాస భారతీయులు బయ్యనబాబు వారిచే ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నారపోగు కొండలరావు, చిన్నమండవ ఎంపీటీసీ నారపోగు యాకోబు,మాజీ సర్పంచ్ ఆళ్ళ రవీందర్ దేవస్థానం కమిటీ సభ్యులు తోటకూరి పానకాలరావు,నన్నక మధు,నన్నకగోవిందరావు, బయ్యన్న సుభాష్, ఆళ్ళ వెంకట్రావు,ఆళ్ల సుధాకర్,బయ్యన్న పెద్ద నారాయణ, నారపోగు కోటయ్య, కొత్తపల్లి బసవయ్య, కంచర్ల సైదులు,సారిక లింగయ్య, ఆవుల లింగయ్య, చిత్తూరు వెంకటి, మేడ నాగరాజు,మేడ త్రివేణ్ కుమార్,పోలూరి రవితేజ మరియు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమం తో పాటుగా ఆర్గనైజింగ్ కమిటీ మరియు దాతల సహాయ సహకారాలతో మహా అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది.
తాజా వార్తలు
- నేటి నుంచి జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభం
- ఆధార్ ఫ్రీ అప్డేట్ గడువు పొడిగింపు..
- వేసవిలో చికెన్పాక్స్ ముప్పు.. నివాసితులను వైద్యులు హెచ్చరిక
- పారిపోతున్న పనిమనిషి కేసులు పెరుగుతున్నాయా?
- రియాద్లో అర్హత లేని ఆరోగ్య నిపుణులు అరెస్ట్
- సభన్లో కార్మికుల కోసం రెసిడెన్షియల్ సిటీ నిర్మాణం
- ఖైదీల విడుదలకు అహద్ ఫౌండేషన్ సాయం
- అరబ్ సమ్మిట్.. సిరియా, ఇరాక్లను ఆహ్వానించిన కింగ్ హమద్
- ఎయిర్ ఇండియా పై రూ.80 లక్షల ఫైన్
- రూ.56,999కే Apple iPhone 14