వైరస్ బారిన పడ్డవారికి వ్యాక్సినేషన్ సర్టిఫికెట్

- March 30, 2021 , by Maagulf
వైరస్ బారిన పడ్డవారికి వ్యాక్సినేషన్ సర్టిఫికెట్

కువైట్ సిటీ: వైద్య వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం కరోనా వైరస్ బారిన పడ్డవారికి వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ విషయమై కీలకమైన నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. 90 నుంచి 180 రోజుల మధ్య కరోనా బారిన పడ్డ వ్యక్తులకు ఒక డోస్ వ్యాక్సినేషన్ తర్వాత వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ఇస్తారు. ఫస్ట్ డోస్ తర్వాత కరోనా బారిన పడితే, ఆ తర్వాత 90 రోజులు పూర్తయ్యాక సెకెండ్ డోస్ అందించి, సర్టిఫికెట్ ఇస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com