వైరస్ బారిన పడ్డవారికి వ్యాక్సినేషన్ సర్టిఫికెట్
- March 30, 2021
కువైట్ సిటీ: వైద్య వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం కరోనా వైరస్ బారిన పడ్డవారికి వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ విషయమై కీలకమైన నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. 90 నుంచి 180 రోజుల మధ్య కరోనా బారిన పడ్డ వ్యక్తులకు ఒక డోస్ వ్యాక్సినేషన్ తర్వాత వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ఇస్తారు. ఫస్ట్ డోస్ తర్వాత కరోనా బారిన పడితే, ఆ తర్వాత 90 రోజులు పూర్తయ్యాక సెకెండ్ డోస్ అందించి, సర్టిఫికెట్ ఇస్తారు.
తాజా వార్తలు
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!









