వైరస్ బారిన పడ్డవారికి వ్యాక్సినేషన్ సర్టిఫికెట్
- March 30, 2021
కువైట్ సిటీ: వైద్య వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం కరోనా వైరస్ బారిన పడ్డవారికి వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ విషయమై కీలకమైన నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. 90 నుంచి 180 రోజుల మధ్య కరోనా బారిన పడ్డ వ్యక్తులకు ఒక డోస్ వ్యాక్సినేషన్ తర్వాత వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ఇస్తారు. ఫస్ట్ డోస్ తర్వాత కరోనా బారిన పడితే, ఆ తర్వాత 90 రోజులు పూర్తయ్యాక సెకెండ్ డోస్ అందించి, సర్టిఫికెట్ ఇస్తారు.
తాజా వార్తలు
- ఢిల్లీ మెట్రో రైల్ లో ఉపాధి అవకాశాలు
- నాలుగు కొత్త అబ్షర్ సేవలు ప్రారంభం..!!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. Dh7,000 ఖర్చు చేస్తున్న ఫ్యాన్స్..!!
- హవాలీ లో మెడికల్ సెంటర్ సీజ్..!!
- మెరైన్ స్పోర్ట్స్ లో పాల్గొన్న బహ్రెయిన్ కింగ్..!!
- ఖతార్ లో గ్లోబర్ డొమెస్టిక్ మినిమం ట్యాక్స్ కు సవరణలు..!!
- ఐరన్మ్యాన్ వరల్డ్ ఛాంపియన్షిప్.. పాక్షిక ట్రాఫిక్ ఆంక్షలు..!!
- ఏపీ: రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం
- ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమంటూ తారిఖ్ రహ్మాన్ ప్రకటన
- తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..









