ఫేస్ మాస్క్ ఉల్లంఘనలు 63,842
- March 30, 2021
బహ్రెయిన్: మార్చి 25 వరకు రికార్డు స్థాయిలో ఫేస్ మాస్క్ ఉల్లంఘలు నమోదయ్యాయి. ఇంటీరియర్ మినిస్ట్రీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రతి ఒక్కరూ ఫేస్ మాస్క్ ధరించాలని అథారిటీస్ సూచిస్తున్నాయి. పౌరులు, నివాసితులు ఫేస్ మాస్కు ధరించడం పట్ల బాధ్యతగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. కరోనా బాధిత వ్యక్తి తుమ్మినా, దగ్గినా ఆరడుగుల దూరం వరకు వైరస్ విస్తరించే అవకాశం వుంటుంది. ఇతరుల ముక్కులు లేదా నోట్లోకి వైరస్ నేరుగా వెళ్ళేందుకు అవకాశాలెక్కువ. ఎక్కువగా లక్షణాలు లేని కరోనా బాధితుల నుంచే ఇతరులకు వేగంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ ఫేస్ మాస్కు ధరించడం వల్ల తమను తాము రక్షించుకోవడంతోపాటు, ఇతరులకు కరోనా సోకకుండా చేయగలరని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
- బ్రిటన్ పార్లమెంట్ సభ్యుడిగా సిద్దిపేట యువకుడు
- పవర్ఫుల్ పాస్పోర్టుల జాబితా విడుదల
- మార్చి 1 నుంచి లైసెన్స్ లేనివారి పై కఠిన చర్యలు
- ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, బుడ్డా వెంగళరెడ్డిల సేవలు చిరస్మరణీయం: మంత్రి దుర్గేష్
- గల్ఫ్ ఎయిర్లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు మెయిల్
- కమ్యూనిటీ పోలీసింగ్’ ద్వారా ప్రజలతో మమేకం: సైబరాబాద్ సీపీ డాక్టర్ రమేష్
- కటారాలో ఖతార్ హలాల్ ఫెస్టివల్ 2026 ప్రారంభం..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ విలువ $140 బిలియన్లు..!!
- దుబాయ్ లో వర్క్, బిజినెస్ వల్లే 90% ట్రాఫిక్ రద్దీ..!!









