తగలబెట్టిన కేసులో ముగ్గురికి జైలు శిక్ష
- February 29, 20162014 ఆగస్ట్ 14వ తేదీన ఇంటీరియర్ మినిస్ట్రీ పెట్రోల్ కార్ని సనద్లోని అల్ ఘాదీర్ మాస్క్ ఎదురుగా పార్క్ చేసి ఉన్న సమయంలో తగలబెట్టిన కేసులో ముగ్గురికి 15 ఏళ్ళపాటు జైలు శిక్ష విధించింది హై క్రిమినల్ కోర్ట్. అడ్వొకేట్ జనరల్, చీఫ్ ఆఫ్ యాంటీ టెర్రర్ క్రైమ్ ప్రాసిక్యూషన్ అహ్మద్ అల్ హమ్మాదీ ఈ విషయాన్ని ధృవీకరించారు. శుక్రవారం పవిత్ర ప్రార్ధనల సందర్భంగా ఈ ఘాతుకానికి తెగబడ్డారు ముగ్గురు వ్యక్తులు. విచారణ సందర్భంగా నేరారోపణకు సంబంధించిన ఆధారాల్ని ప్రవేశపెట్టడం జరిగిందని అల్ హమ్మాదీ చెప్పారు.
తాజా వార్తలు
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం