తగలబెట్టిన కేసులో ముగ్గురికి జైలు శిక్ష
- February 29, 2016
2014 ఆగస్ట్ 14వ తేదీన ఇంటీరియర్ మినిస్ట్రీ పెట్రోల్ కార్ని సనద్లోని అల్ ఘాదీర్ మాస్క్ ఎదురుగా పార్క్ చేసి ఉన్న సమయంలో తగలబెట్టిన కేసులో ముగ్గురికి 15 ఏళ్ళపాటు జైలు శిక్ష విధించింది హై క్రిమినల్ కోర్ట్. అడ్వొకేట్ జనరల్, చీఫ్ ఆఫ్ యాంటీ టెర్రర్ క్రైమ్ ప్రాసిక్యూషన్ అహ్మద్ అల్ హమ్మాదీ ఈ విషయాన్ని ధృవీకరించారు. శుక్రవారం పవిత్ర ప్రార్ధనల సందర్భంగా ఈ ఘాతుకానికి తెగబడ్డారు ముగ్గురు వ్యక్తులు. విచారణ సందర్భంగా నేరారోపణకు సంబంధించిన ఆధారాల్ని ప్రవేశపెట్టడం జరిగిందని అల్ హమ్మాదీ చెప్పారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









