సెంటర్ పాయింట్ నుంచి 25 ఔట్లెట్స్
- February 29, 2016ల్యాండ్ మూర్క్ గ్రూప్కి చెందిన నాలుగు ఫ్యాషన్ బ్రాండ్స్ని కలిగి ఉన్న సెంటర్ పాయింట్ అతి త్వరలో 25 కొత్త ఔట్లెట్స్ని ప్రారంభించనుంది. దీనికోసం 2500 మంది ఉద్యోగుల్ని నియమించాలని భావిస్తోంది. గల్ఫ్ రీజియన్లో 25 ఔట్లెట్స్ని ఏర్పాటు చేయనున్నామనీ, వీటిల్లో చాలావరకు సౌదీ అరేబియా, ఒమన్ మరియు కువైట్లలో ఏర్పాటు చేస్తామనీ, వచ్చే ఏడాది ఖతార్లో ఎక్కువ ఔట్లెట్స్ ప్రారంభిస్తామని అన్నారు. జిసిసిలోని చాలా షాపింగ్ మాల్స్ డెవలప్మెంట్లో తమ పాత్ర ఎంతో కీలకంగా ఉందని సెంటర్ పాయింట్ హెడ్ సైమన్ కూపర్ చెప్పారు. ప్రస్తుతం ఉన్న 128 ఔట్లెట్స్లో సగానికి పైగా స్టాండ్ అలోన్ కాగా, మరికొన్ని షాపింగ్ మాల్స్లో ఉన్నాయి. ప్రతీ స్టోర్ ద్వారా 100కి పైగా ఉద్యోగావకాశాలు అందుబాటులో ఉంటాయని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..