కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు న్యాయం జరగలేదని : ముఖ్యమంత్రి
- February 29, 2016
కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు న్యాయం జరగలేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. విజయవాడలో జరుగుతున్న టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతున్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో మాట్లాడానని, ఈ ఏడాది పెండింగ్ ప్రాజెక్టులపై స్పష్టత ఇస్తామని చెప్పారన్నారు. అదే విధంగా బడ్జెట్లో రాష్ట్రాల వారీగా కాకుండా... రంగాల వారిగా కేటాయింపులు చేసినట్లు ఆర్థిక మంత్రి తెలిపినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. కేంద్రం నుంచి నిధుల కోసం ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







