కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు న్యాయం జరగలేదని : ముఖ్యమంత్రి
- February 29, 2016
కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు న్యాయం జరగలేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. విజయవాడలో జరుగుతున్న టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతున్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో మాట్లాడానని, ఈ ఏడాది పెండింగ్ ప్రాజెక్టులపై స్పష్టత ఇస్తామని చెప్పారన్నారు. అదే విధంగా బడ్జెట్లో రాష్ట్రాల వారీగా కాకుండా... రంగాల వారిగా కేటాయింపులు చేసినట్లు ఆర్థిక మంత్రి తెలిపినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. కేంద్రం నుంచి నిధుల కోసం ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







