వలసదారులకు సేవల ముగింపు తర్వాత జరిగే చెల్లింపుల నిలిపివేత
- April 01, 2021
కువైట్ సిటీ: సేవల ముగింపు తర్వాత జరిగే చెల్లింపులు వలసదారులకు అందాలంటే, రెసిడెన్సీ రద్దు చేసుకుని, దేశం విడిచి వెళుతున్నట్లుగా నిర్ధారణ పత్రాలు చూపించాల్సి వుంటుంది. ఈ మేరకు సంబంధిత అథారిటీస్ స్పష్టతనిచ్చాయి. నాన్ కువైటీ ఉద్యోగి, తన విధుల నుంచి తప్పుకుని, వేరే చోట విధుల్లో చేరితే, అలాంటివారికి సేవల ముగింపు తర్వాత వచ్చే చెల్లింపులు ఆపివేయబడతాయి. శాశ్వతంగా దేశం విడిచి వెళ్ళే వరకు ఆ నిధులు రిజర్వ్ చేయబడతాయి. కువైటైజేషన్ విషయమై కొన్ని వెసులుబాట్లు కోరుతూ వస్తున్న అభ్యర్థనల్ని సి.ఎస్.సి. తోసిపుచ్చింది. మెడికల్ స్పెషాలిటీస్, కొన్ని టీచింగ్ స్పెషాలిటీస్ తప్ప మిగతా చోట్ల వలసదారుల అవసరంలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో మొదలైన వేడిగాలులు
- పాపిరెడ్డిపాళెంలో 9 రోజుల ఉచిత కంటి వైద్య శిబిరం
- కువైట్ లో అనధికార ఫుడ్ సెల్లర్స్ పై కొరడా..!!
- ఒమన్ లో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి..!!
- ఖతార్ లో ఫిబ్రవరి 10న హాలీడే..!!
- బహ్రెయిన్ లో ‘గ్రాండ్మాస్టర్ ఇండియా క్విజ్’..!!
- సౌదీ అరేబియాలో 70%కి పెరిగిన రోడ్ సేఫ్టీ రేట్..!!
- చెన్నైలో భారీ పొగమంచు..దుబాయ్ ఫ్లైట్ బెంగళూరుకు మళ్లింపు..!!
- ప్రజల తరపున ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు: కేటీఆర్
- 27 భాషల్లో యూట్యూబ్ వీడియోలు









