ఇసా టౌన్, ముహరాక్ కేంద్రాల్లో పనివేళల పొడిగింపుపై ఎన్.పి.ఆర్.ఎ. ప్రకటన
- April 02, 2021
బహ్రెయిన్: నేషనాలిటీ పాస్-పోర్ట్స్ మరియు రెసిడెన్స్ ఎఫైర్స్ (NPRA), ఆదివారం.. అంటే ఏప్రిల్ 4 నుంచి ఇసా టౌన్ అలాగే ముహరాక్ కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వీసా మరియు రెసిడెన్సీ డైరెక్టరేట్ అప్లికేషన్లను స్వీకరించడం జరుగుతుందని పేర్కొంది. ఇ-రెసిడెన్సీ పర్మిట్ జారీ ప్రక్రియ పూర్తి చేసుకున్నవారికి ఏ బ్రాంచ్ ద్వారా అయినా స్టిక్కర పొందవచ్చు. ముందస్తు అనుమతి లేకపోయినా, వ్యక్తిగతంగా హాజరై స్టిక్కర్ పొందడానికి వీలుంటుంది. ఇ-వీసా విధానం ద్వారా http://www.evisa.bh.as వెబ్ సైట్ నుంచి ఆయా సేవల్ని పొందవచ్చునని అథారిటీస్ పేర్కొంటున్నాయి. వర్కింగ్ అవర్స్ అనే లెక్క లేకుండా అన్ని వేళలా ఈ-సర్వీసులను వినియోగించుకోవచ్చు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- గల్ఫ్ దేశాలు, ఇండియా మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం..!!
- ఫిలిప్పీన్స్లోని బొంగావోలో అర్ధరాత్రి మంటలు: 1,000 కి పైగా ఇళ్లు దగ్ధం
- భారతీయ ఉపాధ్యాయురాలిని అత్యుత్తమ పురస్కారంతో సత్కరించిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్..
- DPDP గడువు కుదింపుతో భారత స్టార్టప్ పర్యావరణ వ్యవస్థకు సవాళ్లు
- ఇది సభ సంప్రదాయం కాదు: స్పీకర్ ఓం బిర్లా
- ఐఐటీ హైదరాబాద్లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు
- అక్రమ మద్యం రహిత రాష్ట్రంగా ఘనత సాధించిన ఏపీ: మంత్రి రవీంద్ర
- జర్నలిస్టుల కుటుంబాలకు అండగా మీడియా అకాడమీ..రూ.లక్ష ఆర్థిక సహాయం
- బొగ్గు గనిలో పేలుడు 10 మంది మృతి మేఘాలయలో విషాదం!
- సైబర్ మోసాలకు చెక్.. వింగో యాప్ క్లోజ్!







