బీసీ వసతిగృహాల నిర్మాణానికి రూ.17కోట్లు విడుదల..
- March 01, 2016
రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో బీసీ బాలుర వసతిగృహాలకు నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మహబూబ్నగర్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్లలో బీసీ బాలుర వసతిగృహానికి రూ.10కోట్లు, రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో బీసీ బాలుర వసతిగృహ, సిబ్బంది క్వార్టర్ల నిర్మాణానికి రూ.7 కోట్లు విడుదలయ్యాయి.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







