బీసీ వసతిగృహాల నిర్మాణానికి రూ.17కోట్లు విడుదల..

- March 01, 2016 , by Maagulf
బీసీ వసతిగృహాల నిర్మాణానికి రూ.17కోట్లు విడుదల..

రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో బీసీ బాలుర వసతిగృహాలకు నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మహబూబ్‌నగర్‌ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్లలో బీసీ బాలుర వసతిగృహానికి రూ.10కోట్లు, రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో బీసీ బాలుర వసతిగృహ, సిబ్బంది క్వార్టర్ల నిర్మాణానికి రూ.7 కోట్లు విడుదలయ్యాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com