ఈరోజు బంగారం ధర రూ.5 తరిగింది..

- March 01, 2016 , by Maagulf
ఈరోజు బంగారం ధర రూ.5 తరిగింది..

ఈరోజు బంగారం ధర రూ.5 తగ్గడంతో 99.9శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.29,400కి చేరింది. అంతర్జాతీయంగా ఔన్సు బంగారం ధర 1,248.67 అమెరికన్‌ డాలర్లుగా ఉంది. వెండి ధర ఈరోజు పెరిగింది. రూ.300 పెరగడంతో కేజీ వెండి ధర రూ.36,800కి చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారులనుంచి కొనుగోళ్లు వూపందుకోవడంతో దీని ధర పెరిగిందని మార్కెట్‌ వర్గాలు తెలిపాయి.  

    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com