ఖురయత్ రోడ్డు మూసివేత.. ప్రకటించిన మస్కట్ మున్సిపాలిటీ
- April 04, 2021ఒమన్:ఏప్రిల్ 4(ఆదివారం) నుంచి ఖురయత్ రోడ్డును మూసివేస్తున్నట్లు మస్కట్ మున్సిపాలిటీ ప్రకటించింది.వచ్చే గురువారం వరకు ఈ రహదారి పై ఎలాంటి అనుమతించబోమని అధికారులు ప్రకటించారు.పలు ప్రాంతాల్లో రహదారి దెబ్బతిన్నదని, ఆయా ప్రాంతాల్లో మరమత్తు కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించాారు.ఈ కారణంగా ఆదివారం నుంచి గురువారం వరకు ఐదు రోజుల పాటు రోడ్డును మూసివేస్తున్నట్లు వెల్లడించారు.ఈ మార్పులను వాహనదారుడు గమనించి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అధికారులు కోరారు
తాజా వార్తలు
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు