ఖురయత్ రోడ్డు మూసివేత.. ప్రకటించిన మస్కట్ మున్సిపాలిటీ
- April 04, 2021
ఒమన్:ఏప్రిల్ 4(ఆదివారం) నుంచి ఖురయత్ రోడ్డును మూసివేస్తున్నట్లు మస్కట్ మున్సిపాలిటీ ప్రకటించింది.వచ్చే గురువారం వరకు ఈ రహదారి పై ఎలాంటి అనుమతించబోమని అధికారులు ప్రకటించారు.పలు ప్రాంతాల్లో రహదారి దెబ్బతిన్నదని, ఆయా ప్రాంతాల్లో మరమత్తు కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించాారు.ఈ కారణంగా ఆదివారం నుంచి గురువారం వరకు ఐదు రోజుల పాటు రోడ్డును మూసివేస్తున్నట్లు వెల్లడించారు.ఈ మార్పులను వాహనదారుడు గమనించి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అధికారులు కోరారు
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







