తదుపరి నోటీసు వచ్చ వేరకు చర్చిలు, దేవాలయాల మూసివేత
- April 05, 2021ఒమన్:ఎక్కువమంది ప్రజలు గుమికూడకుండా వుండేందుకోసం చర్చిలు, దేవాలయాల్ని తదుపరి నోటీసు వరకు మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు అథారిటీస్ పేర్కొన్నాయి. ఇంటివద్దనే ప్రజలు ప్రేయర్స్, పూజలు చేసుకోవాల్సిందిగా అథారిటీస్ సూచించాయి. రువిలోని సెంట్ పీటర్ మరియు పాల్ కేథలిక్ చర్చి పారిష్ ప్రీస్ట్ ఫ్రాన్సిస్ రాల్ రమోస్, ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వుండాలని ఆయన కోరారు. ఏప్రిల్ 3 నుంచి తదుపరి నోటీసు వరకు చర్చి మూసివేసి వుంటుందని తెలిపారు. దేశంలోని దేవాలయాలు కూడా మూతపడనున్నాయి.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్