తదుపరి నోటీసు వచ్చ వేరకు చర్చిలు, దేవాలయాల మూసివేత
- April 05, 2021
ఒమన్:ఎక్కువమంది ప్రజలు గుమికూడకుండా వుండేందుకోసం చర్చిలు, దేవాలయాల్ని తదుపరి నోటీసు వరకు మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు అథారిటీస్ పేర్కొన్నాయి. ఇంటివద్దనే ప్రజలు ప్రేయర్స్, పూజలు చేసుకోవాల్సిందిగా అథారిటీస్ సూచించాయి. రువిలోని సెంట్ పీటర్ మరియు పాల్ కేథలిక్ చర్చి పారిష్ ప్రీస్ట్ ఫ్రాన్సిస్ రాల్ రమోస్, ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వుండాలని ఆయన కోరారు. ఏప్రిల్ 3 నుంచి తదుపరి నోటీసు వరకు చర్చి మూసివేసి వుంటుందని తెలిపారు. దేశంలోని దేవాలయాలు కూడా మూతపడనున్నాయి.
తాజా వార్తలు
- అంబటి రాంబాబు ఇంటి పై దాడి..హైకోర్టు సీరియస్
- ఇది ఫార్వర్డ్ లుకింగ్ బడ్జెట్: సీఎం చంద్రబాబు
- టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ...రవిచంద్రకు బాధ్యతలు
- ఫోన్ ట్యాపింగ్ కేసు.. KCR విచారణ ప్రారంభం
- విజయవాడలో వైభవంగా 'వివేకానంద మానవ వికాస కేంద్రం' ప్రారంభోత్సవం
- QR14.667 బిలియన్లకు POS, ఇ-కామర్స్ లావాదేవీలు..!!
- ఆప్టామిల్ మిల్క్ పౌడర్ పై SFDA క్లారిటీ..!!
- దక్షిణ ఇరాన్లో భూకంపం..యూఏఈ సేఫ్..!!
- కువైట్ లో వేలానికి 208 వాహనాలు..!!
- ఒమన్ లో తప్పిపోయిన చిన్నారి సురక్షితం..!!







