నాన్ ముస్లిమ్స్కి ఆహార పదార్థాలు విక్రయించే రెస్టారెంట్లు పర్మిషన్ తీసుకోవాలి
- April 06, 2021
యూఏఈ: షార్జాలోని రెస్టారెంట్లు, రమదాన్ నేపథ్యంలో నాన్ ముస్లిమ్స్కి ఫుడ్ విక్రయించేందుకోసం దరఖాస్తు చేసుకోవచ్చని అథారిటీస్ సూచిస్తున్నాయి. ఈ మేరకు షార్జా మునిసిపాలిటీ, సోసల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. దరఖాస్తుల స్వీకరణ ఇప్పటికే ప్రారంభించినట్లు పేర్కొంది. పవిత్ర రమదాన్ మాసంలో ఫుడ్ని టేబుల్స్ మీద ప్రదర్శించడాన్ని నిషేధించినట్లు వివరించింది షార్జా మునిసిపాలిటీ. కరోనా నేపథ్యంలో పబ్లిక్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







