ఫొటోల ప్రచురణలతో ఉల్లంఘనల తగ్గుముఖం

- April 06, 2021 , by Maagulf
ఫొటోల ప్రచురణలతో ఉల్లంఘనల తగ్గుముఖం

మస్కట్: కోవిడ్ 19 నేపథ్యంలో ఏర్పడిన సుప్రీం కమిటీ, నిబంధనల్ని ఉల్లంఘించినవారికి జరీమానా విధించడంతోపాటు, వారి ఫొటోల్ని పబ్లిష్ చేస్తుండడంతో క్రమంగా ఈ తరహా కేసులు తగ్గుముఖం పట్టినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెల్లడించారు. గత ఏడాదిలో 132 కేసుల్ని మనీ లాండరింగ్‌కి సంబంధించి  డీల్ చేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పేర్కొన్నారు. కాగా, ఏడు కేసులు హ్యమూన్ ట్రాఫికింగ్ సంబంధమైనవని చెప్పారు. 2019లోనూ ఇవే సంఖ్యలో హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు నమోదయ్యాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com