ఇంటీరియర్ మినిస్టర్తో రాయబారి చర్చలు
- April 07, 2021కువైట్: కువైట్ మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ షేక్ తామెర్ అలి సబాహ్ అల్ సలెమ్ అల్ సబాహ్, భారత రాయబారి శిబి జార్జితో పలు అంశాలపై చర్చించారు. ఈ చర్చ సందర్భంగా పలు కీలక అంశాల గురించి ఇరువురూ తమ అభిప్రాయాల్ని పంచుకున్నారు. ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాల్ని మరింత బలోపేతం చేయడంతోపాటుగా, హెల్త్ మరియు సెక్యూరిటీ విభాగాల్లో ఇంకా బాగా కలిసి పనిచేయాల్సిన ఆవశ్యకతను గురించి చర్చించడం జరిగింది. కువైట్లో నివసిస్తోన్న భారతీయులకు సంబంధించిన సమస్యలపైన కూడా ఈ సందర్భంగా లోతైన చర్చ జరిగింది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ